Top Stories

ఆరేయ్ కిర్రాక్ ఆర్పీ.. పోతావ్ రరేయ్

ఏపీలో మదమెక్కిన పశువులా రెచ్చిపోతున్నాడు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. తన బాసు నాగబాబు చెప్పినట్టు తైతక్కలాడుతూ నోటికి ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాడు. ఒక మహిళ, పైగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి అయిన రోజాపై దారుణ కామెంట్స్ చేస్తున్నాడు. ఒకప్పుడు జబర్ధస్త్ లో తనకు అన్నం పెట్టిన రోజా, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి లాంటివారినే వదలకుండా తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆర్పీగాడి నోటిదూలపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీలో మహిళా సంఘాలు, మహిళా కమిషన్ లు అసలు ఉన్నాయా? లేవా? అన్నది తెలియకుండా ఉంది. ఎందుకంటే ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని కిర్రాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

‘రోజా మనిషా.. పశువా.. రోజా నూనెనే తిరుమల లడ్డూలో వాడారు. రోజా పత్తిత్తుతో సమానం.. పందికొవ్వునే తిరుమల లడ్డూలో వాడారు. జంతువు అయిన రోజా కొవ్వు తీసి తిరుమల లడ్డూలో వాడారు’ అంటూ బలుపుతో కూడిన కిర్రాక్ ఆర్పీ మాటలు కలకలం రేపుతున్నాయి.

టీడీపీ, జనసేన ప్రభుత్వం ఉందని రెచ్చిపోతున్న ఈ కిర్రాక్ ఆర్పీ గాడి పాపం పండుతుంది. ఆ తిరుమలేషుడు కచ్చితంగా శిక్ష వేస్తాడు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో ఈ కిర్రాక్ ఆర్పీ గాడిని చెక్కడం గ్యారెంటీ.. ఇప్పుడు నోరు జారినందుకు అప్పుడు ఆర్పీగాడు అనుభవించమానడు..

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories