Top Stories

పోసానికి విముక్తి

వైకాపా నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు శుక్రవారం ఊరటనిచ్చింది. ఇటీవల ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, పోసానికి బెయిల్‌ మంజూరు చేసింది.

గతంలో మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి అనుచిత, అసభ్య పదజాలంతో కొందరిని దూషించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోసాని కృష్ణమురళి గుంటూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

తాజాగా పోసాని తన తరఫు న్యాయవాదుల ద్వారా గుంటూరు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరువైపుల వాదనలు విన్న అనంతరం పోసానికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోసాని త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ పరిణామం ఆయన అభిమానులకు, వైకాపా కార్యకర్తలకు కొంత ఊరటనిచ్చే అంశం.

Trending today

బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ మ్యాన్ పద్ధతి

అగ్నిపరీక్ష షోతో గుర్తింపు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్, బిగ్ బాస్ సీజన్...

మహా వంశీ పొగడ్తల వర్షం

తెలంగాణ – ఆంధ్ర రాజకీయాల్లో మీడియా యాంకర్ల ఎలివేషన్స్, సపోర్ట్ వ్యాఖ్యలు...

చంద్రబాబును ఇరికించిన ఏబీఎన్ వెంకటకృష్ణ

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా...

‘టిడిపి’ చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉమ్మడి...

దువ్వాడ వెనుక జగన్?

గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ...

Topics

బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ మ్యాన్ పద్ధతి

అగ్నిపరీక్ష షోతో గుర్తింపు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్, బిగ్ బాస్ సీజన్...

మహా వంశీ పొగడ్తల వర్షం

తెలంగాణ – ఆంధ్ర రాజకీయాల్లో మీడియా యాంకర్ల ఎలివేషన్స్, సపోర్ట్ వ్యాఖ్యలు...

చంద్రబాబును ఇరికించిన ఏబీఎన్ వెంకటకృష్ణ

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా...

‘టిడిపి’ చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉమ్మడి...

దువ్వాడ వెనుక జగన్?

గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ...

‘మహా వంశీ’ కామెడీ కితకితలు…

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్,...

వైసీపీలోకి వర్మ 

  పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భూకంపం రేపే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం...

నారా లోకేష్ నయా దందా..

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కొత్త...

Related Articles

Popular Categories