Top Stories

మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు?

ఇటీవల సోషల్ మీడియాలో “మెగా బ్రదర్స్” మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురు సోదరులు తెలుగు సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినవారు. వారిమధ్య ఎప్పుడూ స్నేహపూర్వక బంధమే కొనసాగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వేదికలపై చిరంజీవి జగన్‌కు మద్దతు ఇస్తారనే పోస్టులు పెడుతూ గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి జగన్ కు సానుకూలంగా మాట్లాడడం.. ఆయన మీటింగ్ కు పిలిచినప్పుడు అవమానించలేదని క్లారిటీ ఇవ్వడంతో పవన్, నాగబాబుకు మింగుడు పడడం లేదు. దీంతో చిరుకు, పవన్, నాగబాబుకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అయితే మెగా కుటుంబ వర్గాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు తమ్ముళ్లు రాజకీయంగా ఎదగడంపై చిరంజీవి సంతోషంగా ఉన్నారని సమాచారం.

మొత్తానికి, “మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు” అనేది లోలోపల జరుగుతున్న తంతు అని అది బయటకు రాదు అని అంటున్నారు.. నిజానికి వారు ఒక కుటుంబం, ఒక అనుబంధంతో ఉన్నారు.

Trending today

చంద్రబాబుకే పంచ్ వేశారు.. వైరల్ వీడియో

గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు....

అమెరికా వాళ్లకు నాలాగా తుఫాన్లని మేనేజ్ చేయటం తెలియదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం,...

ఏపీలో బిచ్చగాళ్లపై చంద్రబాబు ప్రతాపం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు....

పవన్ పీఆర్ స్టంట్లు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది....

దొరికిపోయిన ఎల్లో మీడియా

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెలను...

Topics

చంద్రబాబుకే పంచ్ వేశారు.. వైరల్ వీడియో

గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు....

అమెరికా వాళ్లకు నాలాగా తుఫాన్లని మేనేజ్ చేయటం తెలియదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం,...

ఏపీలో బిచ్చగాళ్లపై చంద్రబాబు ప్రతాపం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు....

పవన్ పీఆర్ స్టంట్లు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది....

దొరికిపోయిన ఎల్లో మీడియా

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెలను...

జనంలోకి రావడానికి పవన్ భయపడ్డాడు

ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్లి నిప్పులు చెరిగిన జనసేన...

చంద్రబాబును ఎత్తడంలో.. ఒకరిని మించి ఒకరు.!

మొంథా తుఫాన్‌ రాష్ట్రాన్ని వణికించినప్పటికీ, కొందరు మీడియా ఛానళ్లకు మాత్రం ఆ...

‘బాబు’ను భయపెడుతున్న సోషల్ మీడియా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సవాలుగా...

Related Articles

Popular Categories