Top Stories

మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు?

ఇటీవల సోషల్ మీడియాలో “మెగా బ్రదర్స్” మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురు సోదరులు తెలుగు సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినవారు. వారిమధ్య ఎప్పుడూ స్నేహపూర్వక బంధమే కొనసాగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వేదికలపై చిరంజీవి జగన్‌కు మద్దతు ఇస్తారనే పోస్టులు పెడుతూ గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి జగన్ కు సానుకూలంగా మాట్లాడడం.. ఆయన మీటింగ్ కు పిలిచినప్పుడు అవమానించలేదని క్లారిటీ ఇవ్వడంతో పవన్, నాగబాబుకు మింగుడు పడడం లేదు. దీంతో చిరుకు, పవన్, నాగబాబుకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అయితే మెగా కుటుంబ వర్గాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు తమ్ముళ్లు రాజకీయంగా ఎదగడంపై చిరంజీవి సంతోషంగా ఉన్నారని సమాచారం.

మొత్తానికి, “మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు” అనేది లోలోపల జరుగుతున్న తంతు అని అది బయటకు రాదు అని అంటున్నారు.. నిజానికి వారు ఒక కుటుంబం, ఒక అనుబంధంతో ఉన్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories