Top Stories

మోదీ బిగ్ అనౌన్స్ మెంట్!

న్యూక్లియర్‌ ఎనర్జీ అనేది వినియోగించే తీరుపై ఆధారపడి ఉంటుంది. దీనిని విధ్వంసానికి కాకుండా సద్వినియోగం చేసుకుంటే అనేక దేశాలు అభివృద్ధి చెందుతాయి. యురేనియంతో ఉత్పత్తి చేసే ఈ శక్తి… విద్యుత్‌ ధరలను గణనీయంగా తగ్గించగలదు.

ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ ఇటీవల న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 8–10 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న భారత్‌, రాబోయే కాలంలో ఏకంగా 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ లక్ష్యం నెరవేరితే, విద్యుత్‌ బిల్లులు ₹5,000 నుంచి ₹500 వరకు తగ్గే అవకాశం ఉంది!

ప్రపంచంలో న్యూక్లియర్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. యురేనియం సమృద్ధిగా ఉన్న మన దేశం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ శక్తిని మరింత విశాలపరిచేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికా, కెనడా వంటి దేశాల సంస్థలు పెట్టుబడులు పెడితే భారత్‌ స్థాయి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

న్యూక్లియర్‌ ఉత్పత్తి పెరగడం వల్ల విద్యుత్‌ సరఫరా పెరిగి, ఆర్థికంగా భారత్‌ బలోపేతమవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం… ప్రైవేటీకరణతో న్యూక్లియర్‌ ఉత్పత్తి పెరిగితే పాకిస్తాన్‌కు భయాందోళనలు ఏర్పడతాయి. గతంలో భూగర్భ సాంకేతికతపై భారత్‌ చూపిన శక్తిని చూసి చైనా కూడా ఇబ్బంది పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త ప్రణాళిక భద్రతతో పాటు, ఆర్థిక వృద్ధికి భారత్‌కు విప్లవాత్మక మార్గదర్శకం కానుంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories