Top Stories

రూ.26 కోట్లు కట్టు.. మోహన్ బాబుకు షాక్

తెలుగు సినీ నటుడు, విద్యావేత్త మోహన్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. విద్యార్థుల నుండి గత మూడేళ్లుగా అదనపు ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కమిషన్, ఆరోపణలు నిజమని తేల్చింది.

దీంతో యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, విద్యార్థుల నుండి వసూలు చేసిన రూ.26 కోట్ల అదనపు ఫీజును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ పేరిట విద్యాసంస్థలను నడిపిన మోహన్ బాబు, తరువాత వాటిని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్పు చేశారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

ఇదే వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్ గతంలో విద్యార్థుల పక్షాన మాట్లాడిన సందర్భం ఈ పరిణామాలతో మళ్లీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories