Top Stories

రూ.26 కోట్లు కట్టు.. మోహన్ బాబుకు షాక్

తెలుగు సినీ నటుడు, విద్యావేత్త మోహన్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. విద్యార్థుల నుండి గత మూడేళ్లుగా అదనపు ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కమిషన్, ఆరోపణలు నిజమని తేల్చింది.

దీంతో యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, విద్యార్థుల నుండి వసూలు చేసిన రూ.26 కోట్ల అదనపు ఫీజును 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ పేరిట విద్యాసంస్థలను నడిపిన మోహన్ బాబు, తరువాత వాటిని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్పు చేశారు. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.

ఇదే వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా మంచు మనోజ్ గతంలో విద్యార్థుల పక్షాన మాట్లాడిన సందర్భం ఈ పరిణామాలతో మళ్లీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories