Top Stories

డిప్యూటీ సీఎంనే బెదిరించిన నారా లోకేష్

బెంగళూరుకు చెందిన బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేష్ యాబాజీ, తమ నగరంలోని రోడ్ల దుస్థితిపై ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. రాజేష్ యాబాజీ తన ట్వీట్‌లో, బెంగళూరులో గంటన్నర ప్రయాణ సమయం, రోడ్లపై గుంతలు, దుమ్ము కారణంగా తమ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల తాము వేరే ప్రాంతానికి వెళ్లాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ట్వీట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, రాజేష్ యాబాజీని తమ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలని ఆహ్వానించారు. విశాఖపట్నం దేశంలోనే పరిశుభ్రమైన నగరాలలో ఒకటని, మంచి మౌలిక సదుపాయాలు, మహిళలకు భద్రత ఉన్న నగరమని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ రకమైన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లకు తమ ప్రభుత్వం లొంగదని, బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల కోసం ఇప్పటికే రూ.1100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నవంబర్ నాటికి రోడ్ల మరమ్మత్తులను పూర్తిచేయడానికి గడువు విధించామని కూడా ఆయన వివరించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏకంగా బెదిరించేశారు.  “మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న తేడా అదే. మా ప్రజల నిజమైన సమస్యలను బ్లాక్ మెయిల్ గా కొట్టిపారేయలేం. వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం,” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ కొత్త రాజకీయ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://x.com/naralokesh/status/1968643373025182078

Trending today

ఒక్క మాటతో బాబు పరువుతీశాడు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్...

శ్మశానంలోనూ కేటీఆర్ ఆస్తులు: ఎల్లో మీడియా

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల...

 పవన్ కు ఆర్ఆర్ఆర్ సలహా.. అసెంబ్లీలో అరుదైన సీన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి. డిప్యూటీ స్పీకర్...

పులి.. జగన్.. ఇదీ సాంబశివరావు మాట

వై.ఎస్.జగన్ పులి అని వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొనియాడటంపై టీవీ5 యాంకర్ సాంబశివరావు...

జగన్ పై విషం.. మీడియాకు ఝలక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మీడియా పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఎల్లోమీడియా...

Topics

ఒక్క మాటతో బాబు పరువుతీశాడు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్...

శ్మశానంలోనూ కేటీఆర్ ఆస్తులు: ఎల్లో మీడియా

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల...

 పవన్ కు ఆర్ఆర్ఆర్ సలహా.. అసెంబ్లీలో అరుదైన సీన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి. డిప్యూటీ స్పీకర్...

పులి.. జగన్.. ఇదీ సాంబశివరావు మాట

వై.ఎస్.జగన్ పులి అని వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొనియాడటంపై టీవీ5 యాంకర్ సాంబశివరావు...

జగన్ పై విషం.. మీడియాకు ఝలక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మీడియా పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఎల్లోమీడియా...

టీవీ5 సాంబ క్రికెట్ పాఠాలు.. నేర్చుకోండయ్యా?

టీవీ5 అంటేనే ఘాటైన రాజకీయ చర్చలు, ఎదురుదాడి ప్రశ్నలు. సాంబశివరావు గారి...

ఓజీ టికెట్ ధరల వివాదం.. రాజకీయ రంగు

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే టికెట్ ధరల...

బార్ లు అన్నీ టీడీపీ వాళ్లకే..

విజయవాడలో బార్ టెండర్ల కేటాయింపుల విషయంలో పెద్ద ఎత్తున వివాదం రేగింది....

Related Articles

Popular Categories