Top Stories

Lokesh Babu : ఒక్క ఇడ్లీకే అంత బిల్డప్పా ‘లోకేషం’

Lokesh Babu : తండ్రి బాబు ఏక్ నంబర్ అయితే.. బిడ్డ లోకేషం దస్ నంబర్ లాగా ఉన్నాడే.. చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి స్పూన్ తో కొంచెం కొంచెం బలవంతంగా తింటూ చేసిన యాక్షన్ ను నిన్న ఎవరూ మరిచిపోలేదు. ఖర్మరా బాబూ ఈ తిండి తింటున్నాం అన్నట్టుగా చంద్రబాబు ముఖ కవళికలు ఉన్నాయని నెటిజన్లు ఆడిపోసుకున్నారు.

ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ వంతు వచ్చేసింది.తన నియోజకవర్గం మంగళగిరిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేషం గారు పేదలతో కలిసి పద్ధతిగా క్యూలో నిలబడ్డారు. వారితో కలిసి ప్లేటు అందుకున్నారు. అందరిలాగానే ఒక ఇడ్లీ, ఒక దోస చట్నీ సాంబరు వేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది.

లోకేష్ ఈ అన్నా క్యాంటీన్ టిఫిన్లను తినడానికే తటపటాయించాడు. ఒక్క ఫుల్ ఇడ్లీ వేస్తామన్నా తినకుండా ఒక ముక్క సగం ఇడ్లీని వేసుకున్నాడు. అందులోకి చట్నీ కూడా సగమే వేసుకొని తిన్నట్టు మమ అనిపించాడు.

ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మంత్రి అయిన లోకేష్ నే తినడానికి సాహసించకపోతే ఇక మిగతా పేద ప్రజలు ఎలా తింటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories