Top Stories

బాబు.. ఈవీఎం.. ఏబీఎన్ చెప్పిన నిజం!

ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడికెళ్లినా జనం హోరెత్తుతున్నారు. చంద్రబాబు వెళితే అసలు సీఎం వచ్చాడు అని కూడా తొంగి చూడడం లేదు. జనాదరణ విషయంలో జగన్ ను మించిన వారు లేరు. అయితే ఓట్ల ఫలితాలు మాత్రం తారుమారుగా వచ్చాయి. ఏపీలో జగన్ ఓడిపోయారు. చంద్రబాబు కూటమి గెలిచారు. అయితే ఇప్పటికీ బాబు గెలుపుపై అనేక అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కూటమి గెలుపుపై ఇప్పటికీ జనంలో, వైసీపీలో అనుమానాలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని అందరూ అనుమానిస్తున్నారు. కేంద్రంతో అందుకే పొత్తు పెట్టుకున్నారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.

సింగపూర్‌లో కూర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ చేశారా? మరొక చోట చేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బార్‌కోడ్‌ల ద్వారా ట్యాంపరింగ్‌ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు ఇదంతా నడిపించారని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్‌ జరిగిందని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories