Top Stories

టీవీ5 ‘సాంబ’ కాదు.. ‘థోర్’ సాంబ.. ఫుల్లు కామెడీ

టీవీ5 సాంబ మరోసారి బరెస్ట్ అయ్యాడు.. ‘ఐయామ్ ఫైర్.. ఫైర్ ఈజ్ ద ఫైర్’ నేను కానీ మూడో కన్ను తెరిచాననుకో భస్మం అయిపోతావు జాగ్రత్త అంటూ సీరియస్ అయ్యాడు. ఏకంగా తనను కుక్క తిట్లు తిట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై కక్కలేక మింగలేక చిలకపలుకులు పలుకుతూ టీవీ5 సాంబ చేసిన సీరియస్ కామెడీ నవ్వులు పూయించింది.

విజయసాయిరెడ్డి నిన్న తనపై ఆరోపణలు చేస్తున్న మహా వంశీ, టీవీ5 సాంబ, మూర్తి సహా ఏబీఎన్ వెంకటకృష్ణలకు ఇచ్చిపడేసిన సంగతి తెలిసిందే. వీళ్లు జర్నలిస్టులు కూడా దుర్మార్గులు అంటూ బండారం బయటపెట్టాడు.

దీంతో బాగా హర్ట్ అయిపోయిన టీవీ5 సాంబ సాయంత్రం టీవీ దుకాణం ముందుకు వచ్చేశాడు. సీరియస్ కామెడీ పంచాడు.. ‘చానెల్ పెడుతారా? పెట్టండి.. చూసుకుందాం.. మీ అడ్రస్ చెప్పండి.. ఒంటరిగా వస్తాను.. మీతో ఏం కాదు.. ’ అంటూ హాలీవుడ్ సినిమాల్లో థోర్ లాగా రెచ్చిపోయాడు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సాంబ జగన్ , వైసీపీ భయానికి పారిపోయి విదేశాల్లో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రెచ్చిపోతున్నాడు. అందుకే నెటిజన్లు ‘థోర్’ లాగా సాంబ మారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories