Top Stories

 పవన్ కు ఆర్ఆర్ఆర్ సలహా.. అసెంబ్లీలో అరుదైన సీన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరదా సంభాషణలతో సందడిగా మారాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒక సంభాషణ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధం గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రఘురామ కృష్ణ రాజు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి పవన్ కళ్యాణ్ ఒక యాడ్ లో నటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. “సాధారణంగా మీలాంటి హీరోలు యాడ్స్ చేయాలంటే కోట్లు ఇవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వంలో నాయకుడిగా మీరు ఉచితంగా చేయాలి,” అంటూ చమత్కరించారు.

రఘురామ తన సంభాషణను కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ తన కాలర్ ఎగరేసి ఫ్యాన్స్ కి ఒక్కమాట చెబితే చాలు, ఆంధ్రప్రదేశ్ లో చెత్త మొత్తం క్లీన్ అయిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నవ్వేశారు. రఘురామ మాట్లాడుతున్న తీరు, ఆయన వేసిన జోకులకు పవన్ నవ్వుతూ కనిపించారు.

ఈ అరుదైన, సరదా సన్నివేశం అసెంబ్లీలో నవ్వులు పూయించడమే కాకుండా అధికార పార్టీ నాయకుల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కూడా చాటిచెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

https://x.com/M9News_/status/1968960303363670181

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories