Top Stories

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలాకాలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

పిఠాపురం పరిధిలోని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నడుస్తోందని స్థానికులు వెల్లడించారు. ఆవుల కొవ్వును ఉపయోగించి నెయ్యిలా కనిపించే పదార్థాన్ని తయారు చేసి, మార్కెట్లో “శుద్ధ నెయ్యి” పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ ఘటనపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

ఈ కల్తీ నెయ్యి వ్యాపారం వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల మద్దతుతోనే ఈ నకిలీ వ్యాపారం ఇంత బలంగా కొనసాగుతోందని ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ప్రతి రోజూ వాడే ఆహార పదార్థాల్లో ఇలా కల్తీ నెయ్యి చేరడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది.

https://x.com/greatandhranews/status/1986315808679805205

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories