Top Stories

పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు.. ఎవరు గెలుస్తారు?

 

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఈ స్థాయి ఎన్నికలు పెద్దగా ప్రాధాన్యం పొందకపోయినా, ప్రస్తుతం టిడిపి – వైసిపి మధ్య ప్రతిష్టాత్మక పోరాటంగా మారాయి.

పులివెందులలో వైసిపి నుంచి హేమంత్ రెడ్డి, టిడిపి నుంచి మా రెడ్డి లతా రెడ్డి బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో వైసిపి అభ్యర్థి సుబ్బారెడ్డి, టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణ రెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు ఆర్థిక ప్రలోభాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జగన్ సొంత జిల్లా కావడంతో టిడిపి ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించి వైసిపి బలహీనతను ప్రజల్లో చూపించాలని చూస్తుండగా, వైసిపి ప్రతిష్టను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికలు 12వ తేదీన, ఫలితాలు 14న వెలువడనున్నాయి.

ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories