Top Stories

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘పచ్చ’పాతం

రాజకీయాల కంటే మీడియా బాధ్యత ఎక్కువగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను మరిచి వ్యక్తిగత దురభిప్రాయాలతో వార్తలు రాయడం ఇప్పుడు సామాన్య విషయమైపోయింది. ఈ పరిస్థితికి నిదర్శనం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు.

ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రారంభించినప్పుడు “ఏపీ శ్రీలంక అవుతుంది”, “రాజ్యం దివాళా తీస్తుంది” అని అబద్ధపు శీర్షికలతో పత్రికలో పెద్ద పెద్ద కథనాలు రాశారు. ప్రజల సంక్షేమానికి చేసిన ప్రయత్నాన్ని కూడా రాజకీయ కోణంలో తిప్పి చూపించారు.

ఇప్పుడు అదే రాధాకృష్ణ గారు, బాబు ప్రభుత్వం చేసిన చర్యలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. జీఎస్టీ పెరిగి సాధారణ ప్రజల భారం పెరిగినా “బాబోరు తల్లికి వందనం అమలు చేస్తూ ప్రజలు బంగారం కొనేలా చేస్తున్నారంటూ” అంటూ పొగడ్తలతో వార్తలు రాస్తున్నారు.

ఇది జర్నలిజం కాదు.. ఇది రాజకీయ ప్రచారం. ఒకే అంశాన్ని పార్టీ ఆధారంగా వేరువేరు కోణాల్లో చూపడం మీడియా నైతికతకు విరుద్ధం. ప్రజల విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి ద్వంద్వ వైఖరులే కారణం.

ప్రజలు ఇప్పుడు ప్రతి వార్త వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీడియా సంస్థలు నిజాయితీగా వ్యవహరించకపోతే, కాలం గడిచేకొద్దీ వారి నమ్మకం పూర్తిగా కూలిపోతుంది.

నిజమైన జర్నలిజం అంటే.. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల వాదనలను వినిపించడం, పార్టీకి కాదు.. దేశానికి సేవ చేయడం.

https://x.com/JaganannaCNCTS/status/1975192808404488494

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories