Top Stories

‘బిగ్ బాస్ 9’ లోకి రాము రాథోడ్.. భారీ రెమ్యూనరేషన్

ఇంకా రెండు రోజుల్లో స్టార్ మా లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ కోసం ప్రేక్షకులలో ఆసక్తి ఊపందుకుంది. ఈ సీజన్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనుండగా, అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ పీపుల్ ఉంటారు.

సెలబ్రిటీలలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్న పేరు రాము రాథోడ్. యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ సృష్టించిన ఈ గాయకుడు, ‘రాను బొంబాయికి రాను’, ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటలతో కోట్లాది ప్రేక్షకులను అలరించాడు. ఈ పాటలకు వందల కోట్ల వ్యూస్ రావడం ద్వారా ఆయన పేరు, ఆదాయం రెండు రెట్లు పెరిగాయి.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న రాము రాథోడ్ కు, ఒక్కో వారానికి రూ. 3 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే రోజుకి సుమారు రూ. 40 వేల పైగా వస్తుందన్నమాట.

సంగీతంలో ఇప్పటికే సొంత స్థానాన్ని సంపాదించిన రాము, తన విలువైన సమయాన్ని బిగ్ బాస్ కోసం కేటాయించడం పట్ల నెటిజెన్స్ చర్చిస్తున్నారు. ఆయన ఎంట్రీ షోకి కొత్త రంగులు పూయనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

Topics

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

బీఆర్ఎస్, వైసీపీపై ఏబీఎన్ రాధాకృష్ణ అక్కసు

ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు...

అంబటి కోసం కదిలిన కాపు నేతలు.. రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన ఉద్రిక్తత

కాపు సమాజంలో మళ్లీ ఆవేదన ఉప్పొంగుతోంది. విశాఖపట్నం నుంచి భారీ ర్యాలీగా...

తిరుమల లడ్డూపై రోజా కీలక వ్యాఖ్యలు..

తిరుమల లడ్డు అంశం చుట్టూ రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. 2024లో...

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల...

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి...

Related Articles

Popular Categories