Top Stories

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, రచయిత రేణు దేశాయ్ సన్యాసంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా ఆధ్యాత్మికత, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తనకు పిల్లలే మొదటి ప్రాధాన్యత అని, సన్యాసం తీసుకోవడంపై కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

తాను సన్యాసం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, తన దృష్టి అంతా తన పిల్లలు అకిరా నందన్, ఆద్య పైనే ఉందని ఆమె తేల్చి చెప్పారు.

“నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నాకు ఫస్ట్ పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే దేవుడు. ఇప్పుడు నా వయసు 45. నాకు ఇంకా పిల్లల బాధ్యత ఉంది. వారికి నేను అండగా ఉండాలి. అందుకే ఇప్పుడైతే సన్యాసం వైపు వెళ్లే ఆలోచన లేదు.” అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

అయితే, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశాన్ని రేణు దేశాయ్ కొట్టిపారేయలేదు. పిల్లలు స్థిరపడిన తర్వాత, జీవిత చరమాంకంలో ఆ వైపు మొగ్గు చూపుతానని ఆమె సంచలన ప్రకటన చేశారు. “65 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటాను” అని ఆమె స్పష్టం చేశారు.

45 ఏళ్ల వయసులో ఉన్న ఆమె, పిల్లల భవిష్యత్తు, బాధ్యతలు పూర్తయిన తర్వాతే తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితం చేస్తానని చెప్పడం రేణు దేశాయ్ వ్యక్తిత్వంలో పరిణతిని చూపిస్తోందని అభిమానులు అంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తో విడిపోయాక.. విడాకులు తీసుకున్నాక రేణుదేశాయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె వైరాగ్యంతో సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

https://x.com/bigtvtelugu/status/1995833321490972948?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories