Top Stories

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు సంపాదకీయంలో మరోసారి ఎకరువు పెట్టారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీష్, కేటీఆర్, సంతోష్‌ల మధ్య జరుగుతున్న విభేదాలను రంగరించి రాసిన ఆర్కే, “దోచుకున్న సొమ్ములో పంపకాల తేడాల వల్లే ఈ కలహాలు” అన్న ఆరోపణలా వ్యాఖ్యానించారు.

కానీ, ఇదే పరిస్థితి చంద్రబాబు కుటుంబంలో ఎదురైతే కూడా ఆర్కే ఇంత స్వేచ్ఛగా రాసేవారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు మీద కేసులు వచ్చినప్పుడు కక్షపూరితం అని వాదించిన రాధాకృష్ణ, ఇప్పుడు కేసీఆర్ మీద మాత్రం కఠినంగా రాయడమే ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ నాయకుల ఒడిదొడుకులు ఎవరికి అయినా సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ జర్నలిజంలో ఒకే విషయానికి రెండు తూకాలు వేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories