Top Stories

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

 

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు ఆడియన్స్‌ను పరీక్షించే షోగా కొనసాగుతున్న ‘అగ్నిపరీక్ష’ మంచి హైప్‌ను సృష్టిస్తోంది. ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్‌లో దమ్ము శ్రీజ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలుస్తోంది.

మొదట ఆడిషన్స్ సమయంలో ఎక్కువ ఆశలు లేని శ్రీజ, షో మొదలైనప్పటి నుంచి ఫిజికల్ టాస్కులు, బుర్ర టాస్కులు, ఎంటర్టైన్మెంట్ అన్ని రంగాల్లో తన ప్రతిభను చూపించింది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన తెలివితేటల టాస్క్లో తన టీమ్ కోసం ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పి విజయాన్ని సాధించింది. అందుకే ఆమెను మళ్లీ ‘బెస్ట్ కంటెస్టెంట్’గా ఎంపిక చేస్తారని ప్రేక్షకులు అనుకున్నారు.

అయితే జడ్జిల తీర్పులో ఆ టైటిల్ నాగ ప్రశాంత్కు దక్కగా, అసలు పెద్దగా టాస్క్‌లో కనిపించని ప్రియాకి కూడా ఓటు అప్పీల్ చేసే అవకాశం వచ్చింది. కానీ అద్భుతంగా ఆడిన శ్రీజకు మాత్రం ఏ గుర్తింపూ రాకపోవడం ఆడియన్స్‌ను నిరాశపరిచింది.

ఇది చూసి చాలా మంది ప్రేక్షకులు జడ్జిలు అన్యాయం చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరోవైపు విశ్లేషకులు చెబుతున్నది ఏంటంటే – ఈ అన్యాయం అయినా, శ్రీజపై పాజిటివ్ సింపథీ ఏర్పడి ఆమె ఓటింగ్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories