Top Stories

సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ

‘‘మినిమం 12 కేసులుంటేనే టీడీపీ వాడిగా గుర్తిస్తా..’’ అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఏపీలో పెను విధ్వంసానికి పాల్పడుతున్నారు. పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

టీడీపీ కూటమి పాలనలో నెలరోజుల్లోనే రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఈ నెల రోజుల రక్త చరిత్ర నమోదైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. దాడులు దౌర్జన్యాలు – 1,050 జరిగాయి. హత్యాయత్నాలు – 300 చోటు చేసుకున్నాయి.
హత్యలు- 31 జరిగాయి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యలు- 35 జరిగాయి.. ఇక ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం- 560 కేసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం- 490 నమోదయ్యాయి.

టీడీపీ గుండాల దాడిని తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు -2,705 గా గణాకాంలు పేర్కొన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్లిన కుటుంబాలు -1,500గా ఉన్నాయి.

ఇక ఇక మహిళలు చిన్నారుల రేప్ లు హత్యలు చెప్పక్కర్లేదు .. 3 రేపులు,6 హత్యలుగా సాగుతోంది. ఇంతటి దారుణంగా పాలిస్తూ చంద్రబాబు, లోకేష్ ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

Trending today

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

Topics

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

‘బాబు’ ఎల్లో మీడియా పంథా మారిందా?

టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో...

మాజీ మంత్రి గుడ్‌ బై!

తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు...

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏడుపులు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరిగే మాటల...

అఖండ 2 విడుదల ఎందుకు ఆగిపోయింది?

‘అఖండ 2’ విడుదలపై పెద్ద సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ – బోయపాటి...

ఏపీలో వైసీపీ సునామి.. నేషనల్ మీడియా రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో 2029 ఎన్నికల దిశగా వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి...

Related Articles

Popular Categories