మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని వణికించినప్పటికీ, కొందరు మీడియా ఛానళ్లకు మాత్రం ఆ విపత్తులో కూడా ‘పబ్లిసిటీ తుఫాన్’ ఆగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని ప్రశంసించడంలో...
మీడియా రంగంలో హాట్ టాపిక్గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి ఛానెల్ను సీక్రెట్గా 24x7 చూస్తున్నారట టీవీ5 యాంకర్ సాంబశివరావు, ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ!”...