ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు చూస్తే… అవి రాజకీయ విశ్లేషణలకంటే ఎక్కువగా వ్యక్తిగత అసహనానికి, కడుపు మంటకు ప్రతిబింబంగా...
పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా, పాకిస్తాన్ రాజకీయ పార్టీలకూ రాకూడదన్న స్థాయిలో ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఏబీఎన్...
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా...
తెలుగు న్యూస్ చానళ్ల లైవ్ డిబేట్లు ఇటీవల వార్తలకన్నా వివాదాలకు వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం పేరుతో సాగుతున్న కొన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టిక్...
ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్మెంట్ తర్వాత దేశానికి ఎవరు ప్రధాని అవుతారనే అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనం ప్రచురించిందంటూ ఇటీవలి...