ఆంధ్రప్రదేశ్లో అదానీ స్మార్ట్ ఎలక్ట్రికల్ మీటర్ల ఏర్పాటుపై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఈ మీటర్లను బిగించేందుకు గ్రామాల్లోనూ,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు, సమావేశాల్లో దోమల నిర్మూలనపై దృష్టి సారించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వం తమపై కక్ష...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనలు ఉంటాయని,...
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక కనిపించడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటన రాష్ట్రంలోని హాస్టళ్లలో...
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని చాలా రోజుల తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గుడివాడలో కనిపించడం...
గుడి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకుని, స్మశానంలో మృతదేహాన్ని పూడ్చనీయకుండా గ్రామస్తులు నిరోధించిన హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లా...
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ 'తల్లికి వందనం' పథకం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి, ప్రస్తుతం అడ్డంగా దొరికిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు ఆవేదన చెందాడు.. ఆయన ఇప్పుడే అధికారం చేపట్టినప్పటికీ, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి మూలిగే...