తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని కొందరు తెలంగాణ నేతలు సంప్రదిస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా గతంలో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోంది....
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా...
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గుల పోటీలతో ఊరువాడ కళకళలాడాలి. కానీ, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని పలు...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, సాధారణ...
ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై పడుతున్న పన్నుల భారాన్ని సమర్థిస్తూ కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల లైఫ్టైమ్ ట్యాక్స్పై 10...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి ప్రభుత్వం మొత్తానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందనే...
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా పార్లమెంట్ వేదికగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రి సురేష్ గోపి గారు పార్లమెంట్ సాక్షిగా...