Top Stories

Tag: Andhra Pradesh News

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ వివాదం ముదురుతోంది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖులకు తక్కువ ధరకు భూముల...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఆదివారం వెలువడే ఈ కాలమ్‌లో...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాటల్లోనే మార్పు తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా...

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఒకే రకమైన మాటలకు...

నారా బ్రాహ్మణిపై సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు మాట్లాడుతూ నందమూరి కుటుంబం నుంచి ఒక వీరనారిగా నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. "ఎన్టీఆర్...

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత నెల 17న మాచవరం పోలీస్...

ABN ఆంధ్రజ్యోతి.. ఇదేం నీతి?

అమరావతి కోసం తమ భూములు ఇచ్చి, ఆ త్యాగభారాన్ని మోయలేక ఒక రైతు మరణించిన ఘటనపై ABN ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడైనా వార్త ఉందేమో చూడాలని...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ ఈ ఆడియోలో ఉంది. శ్రీనివాస్‌పై దాడి చేసేందుకు ప్లాన్ జరుగుతోందని అప్పన్న ఆ...

జగన్ ఎంట్రీ ఇస్తే ఇట్లుంటదీ మరీ..

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన స్వస్థలం పులివెందులలో అడుగుపెట్టడంతో పట్టణం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగింది. జగన్...

ఇందుకే అక్కడ వైసీపీ వరుసగా గెలుస్తోంది..

అరకు పార్లమెంట్ నియోజకవర్గం.. గిరిజన హృదయస్పందన తెలిసిన నేల. అక్కడ రాజకీయం అంటే కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాదు, గిరిజన జీవితాల్లో మార్పు కోరుకునే...

నా పాలన జనానికి నచ్చటం లేదు.. : బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న...

10వ తేదీ వచ్చినా జీతాల్లేవు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు దాటినా ఇంకా వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి కూటమి పాలనలో నెలకొందని వైయస్ఆర్సీపీ...