గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత నెల 17న మాచవరం పోలీస్...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం తన స్వస్థలం పులివెందులలో అడుగుపెట్టడంతో పట్టణం మొత్తం ఉత్సాహంతో ఉప్పొంగింది. జగన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న...
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పది రోజులు దాటినా ఇంకా వారికి జీతాలు చెల్లించలేని దుస్థితి కూటమి పాలనలో నెలకొందని వైయస్ఆర్సీపీ...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల మీడియా సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న ఆరోపణలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై...
అమరావతి రైతుల్లో మరోసారి ఆందోళన చెలరేగుతోంది. రాజధానికి పూర్తి చట్టబద్ధత కల్పించి, భవిష్యత్తులో ఎవరూ కదిలించలేని స్థితికి తీసుకెళ్లాలని వారు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్...
రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం...
తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో టిక్కెట్ పొందినా, గెలిచిన తర్వాత నుండి...