Top Stories

Tag: Andhra Pradesh Politics

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి ఛానెల్‌ను సీక్రెట్‌గా 24x7 చూస్తున్నారట టీవీ5 యాంకర్ సాంబశివరావు, ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ!”...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ. కూటమి ఎమ్మెల్యేలు లిక్కర్ వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ, బీజేపీ,...

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ ఉధృతికి దారితీసింది. ముఖ్యంగా భూసేకరణ, భవనాల తొలగింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న...

మహా వంశీ బాబుపై ఈగవాలనివ్వడం లేదు

ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త “టాలెంట్‌”కి రూపం వచ్చింది. జాకీలు పెట్టి లేపడం! ఎవరు ఏం చెప్పకపోయినా, ఎక్కడా అసలు సందర్భం లేకపోయినా, ఒక మాటను లాగి,...

జగన్.. జగన్… జగన్ …

ప్రతిరోజూ వార్తల్లో, సభల్లో, సోషల్ మీడియాలో, కూటమి నేతల ప్రసంగాల్లో జగన్ పేరు తప్ప మరొకటి వినిపించడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...

జగన్ కొత్త ప్లాన్ అదుర్స్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న తరువాత పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిస్తేజాన్ని తొలగించి,...

పెదరాయుడు ABN వెంకటకృష్ణ తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కల్తీ లిక్కర్ దందాపై ABN చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీఎన్ వెంకటకృష్ణ ఇచ్చిన తీర్పు రాష్ట్ర...

నారా లోకేష్ అదేం ‘పని’!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్, అధికారికంగా పరిశ్రమల శాఖను పర్యవేక్షిస్తున్న...

కూటమికి చెక్.. జగన్ బిగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తిరుగుబాటు సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే వైద్యులు, సచివాలయ...

జగన్ పై విషప్రచారానికి రూ.200 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా...

జగన్ సంచలనం..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకులకు కీలక...