రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. జగ్గయ్యపేట నుండి చిత్తూరు...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏ ప్రాంతంలో జరిగినా అది రాజకీయ వేడిని పెంచడం ఖాయం. తాజాగా ఆయన...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్లో జరిగిన తాజా చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు గఫూర్ గారు యాంకర్ వెంకటకృష్ణను తన చమత్కార వ్యాఖ్యలతో, ఘాటు విశ్లేషణలతో అసలు...