ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, తెలంగాణ గడ్డపై కూడా తనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు....
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం చూపిస్తున్న ఆదాయం వాస్తవానికి చాలా తక్కువగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 100...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ చర్చల్లోకి వచ్చారు. మీడియా రంగంలో కెరీర్ ప్రారంభించిన ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన...
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలతో చర్చలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తాను ఏ పార్టీకి చెందనని...
సినీ పరిశ్రమ, రాజకీయాలు మిళితమయ్యే దశలో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగిందని అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ...