Top Stories

Tag: #AndhraPradeshPolitics

కల్తీ లడ్డూ : హెరిటేజ్ షేర్లు ఢమాల్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే అలజడి. ఈ వివాదంలో...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల' గురించే చర్చ సాగుతోంది. ఒక మహిళా ఉద్యోగితో ఎమ్మెల్యే జరిపిన ఏకాంత సంభాషణలు,...

వైసీపీని రానివ్వం.. పవన్ ప్రకటనలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. "వైసీపీని శాశ్వతంగా అధికారానికి దూరం చేస్తా.. మళ్ళీ ఆ పాలన...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తనను, తన ఛానెల్‌ను టార్గెట్ చేస్తూ...

‘కూటమి’ని వణికించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. జగ్గయ్యపేట నుండి చిత్తూరు...

జగన్ వస్తే ఇట్లుంటదీ మరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏ ప్రాంతంలో జరిగినా అది రాజకీయ వేడిని పెంచడం ఖాయం. తాజాగా ఆయన...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు "రుషికొండని గుండు కొడుతున్నారు" అంటూ తీవ్ర...

ABN వెంకటకృష్ణ బాధ అంతా ఇంతా కాదు

ఏపీ రాజకీయాల్లో కూటమి గందరగోళం పెరుగుతున్న నేపథ్యంలో, ABN యాంకర్ వెంకటకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లైవ్ చర్చల్లో పాల్గొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ...

నిండు సభలో రఘురామకు ఇంత అవమానమా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి రాజకీయ తగాదాలు వాగ్వాదాల స్థాయిని దాటి వ్యక్తిగత అవమానాల దాకా చేరాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్...

కూటమిలో కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి కొత్త చికాకులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది టిడిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి 15...

వైఎస్ కుటుంబంపై ‘ఈనాడు’ విషం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన ఈనాడు పత్రిక నిజానికి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, రాజకీయ కక్షల కోసం పని చేస్తుందనే విషయం మళ్లీ రుజువైంది. నిన్న...

నారా లోకేష్ నయా దందా..

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కొత్త స్కాంలో పేరు వినిపిస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే...