ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా అక్కడ జనసందోహమే కనిపిస్తోంది. రాప్తాడు నుంచి మచిలీపట్నం వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్...
ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే పనులు చేపట్టినప్పటికీ, శాశ్వత రోడ్ల నిర్మాణం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ చోరీ ఆరోపణలు కొత్తవి కావు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చుట్టూ కూడా నేతల మధ్య మాటలతూటాలు ఎప్పుడూ వినిపిస్తూనే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పార్టీ ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు సమాచారం. తాజాగా ఓ 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి...
కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. “ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు.....
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు. ప్రతీ వారం కేంద్రంలో అప్పులు చేస్తూ అడుక్కుంటున్న చంద్రబాబు సర్కారు.. ఏపీలో మాత్రం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సవాలుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్, ఆయన కుటుంబం,...
కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. వేమూరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడటంతో పలువురు...
మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజల ఆశలు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు...