AP Politics

తెల్దేశం నాకొడుకయినా .. జన్సేన నాకొడుకయినా.. నా కమీషన్ నాకు ఇవ్వాల్సిందే..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామాంత రాజ్యాలుగా భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక, మైనింగ్...

nimmala Ramanaidu

నీకు రూ.10వేలు.. తవ్వకాల్లో బయటపడ్డ ‘నిమ్మల’ వీడియో

‘నీకు రూ15వేలు.. నీకు 18వేలు అంటూ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ‘నిమ్మల రామానాయుడు’ ఇప్పుడు మంత్రి అయిపోయి దర్జాగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు....

AP Liquor Policy

బాబు గారి “మద్యం” లక్షల్లో అమ్ముడుపోయింది

సూపర్ 6 స్కీమ్ లను అమలు చేసేందుకు డబ్బులు లేకుండా పోతున్న చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా మందు బాబులను వాడుకుంటున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలను...

బీజేపీతో తగ్గేదెలే.. జగన్ డైరెక్ట్ ఫైట్!

ఏపీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా వైసీపీ నేతలు ఈవీఎంలు తారుమారయ్యాయని పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కానీ జగన్ ఒక్కరోజు కూడా స్పందించలేదు. ప్రజల...

YSJagan

‘ఈవీఎం’లపై జగన్ సంచలన ట్వీట్

అవే అనుమానాలు.. ఏపీలో గెలుస్తుందనుకున్న వైసీపీ ఓడిపోయింది. ప్రజలకు ఎంతో మంచి చేసి సంక్షేమ పంచిన జగన్ ఓడిపోయాడంటే ఇప్పటికీ ప్రజలు నమ్మడం లేదు.. ఏపీలో...

యాంకర్ శ్యామలకు అసభ్య మెసేజ్ లు.. ఏం వచ్చాయో తెలిస్తే?

టీడీపీ అల్లరి మూకలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. వైసీపీకి మద్దతిచ్చే వారిని టార్గెట్ చేసి అవమానిస్తున్నాయి.. వైసీపీ నేతలను ఎమోషనల్‌గా ట్రోల్ చేస్తున్నాను. టీడీపీ, పవన్‌లకు మద్దతిస్తున్న...

vijayasaireddy

ఏపీ ఈవీఎం ట్యాంపరింగ్ మరో బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

హర్యానాలో ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పని తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అందరి దృష్టి...

Tirumala Laddu

తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. చేసింది టీడీపీ నేతలే!.. వైరల్ వీడియో

అయ్యా పవన్ కళ్యాణ్ గారూ… మ‌హాప‌చారం జ‌రిగిపోయింది. తిరుమల స్వామి వారికి పెట్టే ప్ర‌సాదం అప‌విత్రం అయింది. స‌నాత‌న ధ‌ర్మం ప్ర‌కారం స్వామి వారికి పెట్టే...

shyamala-ycp-pawan-kalyan

పిఠాపురం ‘జానీ’లు.. ఈసారి పిఠాపురం ‘పవన్’కు గుచ్చేసిన శ్యామల

పిఠాపురంలో జానీలు నియోజకవర్గంలో అమ్మాయిలపై రెచ్చిపోతున్నారు.. బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు గుప్పించారు. . పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు...

ఎల్లో మీడియా.. వెలుగులోకి పెద్ద కుట్ర

ఎల్లో మీడియా కుట్రలు వెలుగుచూస్తున్నాయి. సాక్షి ప్రజాదరణను సొమ్ము చేసుకునే కుట్రకు తెరతీశాయి. సాక్షి పేరిట తమ వార్తలను ప్రమోట్ చేసుకుంటున్నాయి.వార్తా కథనాన్ని ప్రచురణ కోసం...