ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. చదివి, పరీక్షలు రాసి, పాసై ఉద్యోగం సంపాదించడం కష్టమని,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో...
ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని...
రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన...
ఏపీలో తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పవన్కు కీలక గౌరవం దక్కుతుండగా.. కొన్ని...
తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గోమాంసం, నెయ్యి కల్తీ వంటి విషయాలను భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం చూపిస్తున్న ఆదాయం వాస్తవానికి చాలా తక్కువగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 100...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే టీవీ5 చానెల్ యాంకర్ సాంబశివరావు ఈసారి మాత్రం సీఎం చంద్రబాబుకే...
గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ, పంటల పరిస్థితిని పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ...
విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు "రుషికొండని గుండు కొడుతున్నారు" అంటూ తీవ్ర...
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యం దందాలో భాగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, రవాణా,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తతతో కదలికలతో మారింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం...