Top Stories

Tag: Chandrababu

దావోస్‌ దారి ఖర్చులూ రాలేదా ఫాఫం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన పర్యటనపై తీవ్ర చర్చ నడుస్తోంది. పెట్టుబడుల కోసమే ఈ...

చంద్రబాబు కోపం వస్తే ఎట్టా ఉంటుందో తెలుసా?

చంద్రబాబు నాయుడు అంటే క్రమశిక్షణ, స్పష్టత, వేగం అని టీడీపీ వాళ్లు అనుకుంటారు. కానీ అంతకుమించిన చాదస్తం వచ్చేసింది. బహుషా వృద్ధాప్యం పెరుగుతున్న దృష్ట్యా బాబులో...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో మొదలైంది? ఎవరి కృషి ఎక్కువ? అన్న అంశంపై...

ఏబీఎన్ వెంకటకృష్ణ హాట్ కామెంట్స్

తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) అంతర్గత అసంతృప్తి ఉందన్న మాటలు కొత్తవి కావు. కానీ ఆ మాటలు లైవ్ టీవీ స్టూడియోలో, అది కూడా ఓ ప్రముఖ...

చంద్రబాబు-రేవంత్ పై ‘కేసీఆర్’ మార్క్ రాజకీయం

తెలంగాణ రాజకీయ రంగస్థలంపై చాలాకాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనదైన శైలిలో మళ్లీ మెరిపించారు. భాష, భావ వ్యక్తీకరణ, తెలంగాణ యాసతో కూడిన...

2 నెలల్లోనే జైల్లో వేస్తాం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. 2029లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ విద్యాసంస్థల...

బీజేపీకి టీడీపీ, ఎల్లో మీడియా వెన్నుపోటు

రాజకీయ వర్గాల్లో మరోసారి మీడియా–పార్టీల మధ్య సంబంధాలపై చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీ , అలాగే ఎల్లో...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. చదివి, పరీక్షలు రాసి, పాసై ఉద్యోగం సంపాదించడం కష్టమని,...

లూథ్రాకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో...

కూటమిలో ‘జగన్’ భయం

ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని...

టీడీపీని కడిగేసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

  రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన...