ఆంధ్రప్రదేశ్లో అదానీ స్మార్ట్ ఎలక్ట్రికల్ మీటర్ల ఏర్పాటుపై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఈ మీటర్లను బిగించేందుకు గ్రామాల్లోనూ,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు, సమావేశాల్లో దోమల నిర్మూలనపై దృష్టి సారించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన...
ఏపీలో ఇటీవలి కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మానవత్వం మాయమవుతుందా అనే సందేహం కలిగించేలా బాధాకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వం తమపై కక్ష...
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మళ్లీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రతీ నెలా 1వ తేదీన పింఛన్ పంచుతూ...
ప్రతి నెల పెన్షన్ పంపిణీ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. "నెలకోసారి పింఛన్ పంచుతూ చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే...