తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు సంపాదకీయంలో మరోసారి ఎకరువు పెట్టారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీష్,...
రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో నిర్మితమైన రుషికొండ...
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మంత్రులు జగన్కు కవచంలా వ్యవహరించేవారు. ఆయనపై...
ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడూ టిడిపికి అండగా నిలిచిందనే అభిప్రాయం ఉండేది. అయితే తాజాగా ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) చంద్రబాబు ప్రభుత్వంపై...
బీహార్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో ఎన్డీఏ ఓడిపోతే, జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బిజెపి నుంచి...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతోంది. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ...
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ఇది ప్రభుత్వ భయానికి...
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నాయకులు మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు హాట్ టాపిక్గా...
పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ 'అన్నీ నేనే చేశాను' అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. హైదరాబాద్ను నేనే కట్టానని, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తున్నానని జాతీయ...