విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు "రుషికొండని గుండు కొడుతున్నారు" అంటూ తీవ్ర...
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వమే, ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసే నకిలీ మద్యం దందాలో భాగమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, రవాణా,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తతతో కదలికలతో మారింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబంపై కుట్రలు సాగుతున్నాయనే ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నేరుగా దాడి చేయలేని శక్తులు,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. "తగ్గేదేలే... వదిలేదేలే" అన్న ధాటితో వైసీపీ డిజిటల్ బుక్ ను లాంచ్...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్ షాక్ తగిలింది. కర్నూలు రేంజ్లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్య, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సీఎం చంద్రబాబుకు...
ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి కొత్త చికాకులు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది టిడిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి 15...
ఏ రాజకీయ నాయకుడు కొన్నిసార్లు తన విజయాలు.. కృషిని ముందుంచుకోవడం సాధారణమే. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన తాజాగా ఒక వీడియో సోషల్ మీడియా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ అంటే.. అది ‘మ్యారథాన్ సెషన్’గానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలకు బాగా తెలుసు. గంటలు గంటలు సాగించే ఆయన ప్రసంగాలు.....
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు గడవకముందే, నిధుల కొరతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల రాకపోవడం, అభివృద్ధి వేగం మందగించడం...
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలో దళిత కుటుంబం ఎదుర్కొంటున్న అన్యాయం చర్చనీయాంశమైంది. స్థానిక టీడీపీ నాయకుల మోసం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న...