ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన విశాఖ సీఐఐ సమ్మిట్ పై ఎల్లో మీడియా ఇస్తున్న 'ఎలివేషన్లు' ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో...
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. జగ్గయ్యపేట నుండి చిత్తూరు...
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలతో చర్చలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తాను ఏ పార్టీకి చెందనని...
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఒక ముఖ్యమంత్రి పట్ల ఇంతటి ద్వేషం, కక్ష సాధింపుతత్వం ఉంటుందా అనిపిస్తుంది. తాజా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు,...
ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గకముందే, సోషల్ మీడియాలో మరో తుఫాన్ హోరెత్తుతోంది. అదే ఎల్లో మీడియా ఎలివేషన్ తుఫాన్.
చంద్రబాబు తుఫాన్ సమయంలో చేసిన డిజాస్టర్...
రాజకీయాల కంటే మీడియా బాధ్యత ఎక్కువగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను మరిచి వ్యక్తిగత దురభిప్రాయాలతో వార్తలు రాయడం ఇప్పుడు సామాన్య విషయమైపోయింది. ఈ పరిస్థితికి...
ఏపీ రాజకీయాల్లో కూటమి గందరగోళం పెరుగుతున్న నేపథ్యంలో, ABN యాంకర్ వెంకటకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లైవ్ చర్చల్లో పాల్గొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ...