ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా పార్లమెంట్ వేదికగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రి సురేష్ గోపి గారు పార్లమెంట్ సాక్షిగా...
అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్ ఆమోదం వంటి ప్రక్రియలతో అమరావతికి శాశ్వత హోదా కల్పించాలన్న ప్రయత్నాలు...