ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో...
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, ఒక ముఖ్యమంత్రి పట్ల ఇంతటి ద్వేషం, కక్ష సాధింపుతత్వం ఉంటుందా అనిపిస్తుంది. తాజా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు,...
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మళ్లీ వివాదంలో చిక్కుకుంది. పరకామణిలో జరిగిన చోరీ, కోట్ల రూపాయల కుంభకోణ ఆరోపణలు రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి. రవికుమార్...
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వం తమపై కక్ష...