వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు చూపిస్తోంది. 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొన్న తరువాత పార్టీ శ్రేణుల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిస్తేజాన్ని తొలగించి,...
ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనతను సరిదిద్దేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు వ్యూహం రూపొందించారు. 2024లో కేవలం రెండు సీట్లు గెలుచుకోవడం వైసీపీకి పెద్ద షాక్గా మారింది. దీంతో...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకులకు కీలక...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం వంటి ముఖ్య రంగాల్లో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి...
బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి ప్రస్తావన, ఆర్. నారాయణమూర్తి స్పందన.. ఇవన్నీ కలిపి సినీ రంగాన్ని మళ్లీ రాజకీయ చర్చల కేంద్రంగా మార్చాయి. ఒకవైపు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని కూటమి భావిస్తుండగా, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడాలని ప్రయత్నాలు...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక మలుపు వద్ద నిలిచినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు....
కర్నూల్ జిల్లా వైసీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఎమ్మిగనూరు, ఇప్పుడు వర్గపోరుతో కుదేలవుతోంది. రెండు సార్లు గెలిచిన ఈ సీటు 2024లో చేజారడంతో పార్టీ పరిస్థితి...
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మీడియా యాంకర్లు తమదైన శైలిలో స్పందించడం కొత్తేమీ కాదు. అయితే టీవీ5 యాంకర్ సాంబశివరావు విషయంలో మాత్రం ప్రతిసారీ ప్రత్యేకత...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై స్పష్టత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు...
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి వ్యతిరేక...