తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్గా టీవీ5 అధినేత బి.ఆర్. నాయుడు నియామకం జరిగినప్పటి నుండి, రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా...
మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని వణికించినప్పటికీ, కొందరు మీడియా ఛానళ్లకు మాత్రం ఆ విపత్తులో కూడా ‘పబ్లిసిటీ తుఫాన్’ ఆగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని ప్రశంసించడంలో...
రాజకీయాల కంటే మీడియా బాధ్యత ఎక్కువగా ఉండాలి. కానీ ఆ బాధ్యతను మరిచి వ్యక్తిగత దురభిప్రాయాలతో వార్తలు రాయడం ఇప్పుడు సామాన్య విషయమైపోయింది. ఈ పరిస్థితికి...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాచారాన్ని అందించాల్సిన ఈనాడు పత్రిక నిజానికి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, రాజకీయ కక్షల కోసం పని చేస్తుందనే విషయం మళ్లీ రుజువైంది.
నిన్న...