లోకేష్ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి ప్రశ్నించాడని ఆ ఛానెల్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై టీడీపీ బాయ్కాట్ ప్రకటించిన సంగతి...
మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని వణికించినప్పటికీ, కొందరు మీడియా ఛానళ్లకు మాత్రం ఆ విపత్తులో కూడా ‘పబ్లిసిటీ తుఫాన్’ ఆగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని ప్రశంసించడంలో...
కర్నూలు జిల్లా వద్ద చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. వేమూరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కకు బోల్తా పడటంతో పలువురు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా గడవకముందే… చంద్రబాబుకు ఎలివేషన్స్ విషయంలో టీడీపీ అనుకూల మీడియా తిరుగులేని వేగం చూపిస్తోంది. ముఖ్యంగా...
ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. తాజాగా...
మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించనంటూనే, వరుడి...