ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు నాయకుల ప్రవర్తన కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది....
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నిర్ణయాత్మకంగా మారింది.. కారణం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీచేయడమే... అయితే పవన్ కోసం పిఠాపురంలో సీటును త్యాగం...
పిఠాపురంలో జానీలు నియోజకవర్గంలో అమ్మాయిలపై రెచ్చిపోతున్నారు.. బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు గుప్పించారు. . పుంగనూరులో అంజుమ్ కేసులో పోలీసులు...