ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీ5లో నిర్వహించిన లైవ్ డిబేట్లో యాంకర్ సాంబశివరావుకు అనూహ్య పరిణామం ఎదురైంది. చర్చలో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీటీడీ, తిరుపతి లడ్డూ, హెరిటేజ్ సంస్థలపై వివాదం మరింత ముదురుతోంది. వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం...
ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ కొత్తపలుకు పేరిట రాసిన వ్యాఖ్యలు చూస్తే… అవి రాజకీయ విశ్లేషణలకంటే ఎక్కువగా వ్యక్తిగత అసహనానికి, కడుపు మంటకు ప్రతిబింబంగా...
తెలుగు న్యూస్ చానళ్ల లైవ్ డిబేట్లు ఇటీవల వార్తలకన్నా వివాదాలకు వేదికలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం పేరుతో సాగుతున్న కొన్ని కార్యక్రమాల్లో జర్నలిస్టిక్...
ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్మెంట్ తర్వాత దేశానికి ఎవరు ప్రధాని అవుతారనే అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనం ప్రచురించిందంటూ ఇటీవలి...
హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడి వల్లేనంటూ టీవీ5 లైవ్ షోలో యాంకర్ సాంబశివరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ను కట్టించింది చంద్రబాబే, ఔటర్...
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా పార్లమెంట్ వేదికగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రి సురేష్ గోపి గారు పార్లమెంట్ సాక్షిగా...
జాతీయ మీడియా అంటే ఏమిటో మరోసారి నిరూపించారు రిపబ్లిక్ టీవీ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి. ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పాలి… కానీ టీడీపీ మాత్రం...
టీవీ5 యాంకర్ సాంబశివరావుపై వైసీపీ లీగల్ అడ్వైజర్, పార్టీ సీనియర్ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ఒక టెలివిజన్ డిబేట్లో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వైసీపీ అనుకూల...