ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా అక్కడ జనసందోహమే కనిపిస్తోంది. రాప్తాడు నుంచి మచిలీపట్నం వరకు, నెల్లూరు నుంచి హైదరాబాద్...
పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడం, దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందించడం...