గతంలో రుషికొండపై ప్రకృతి రమణీయమైన గుట్టను తొలిచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్లు నిర్మిస్తే, నేడు పచ్చ మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,...
మొన్న పవనాలు ఫిదా అయిపోయాడు.. నేడు చంద్రాలు సార్ కూడా ఉబ్బితబ్బిబైపోయాడు. అట్లుంటది మరీ జగన్ కడితే అని అక్కడున్న వారు గుసగుసలాడుకుంటున్నారు. అవును చంద్రబాబు...