ఆంధ్రప్రదేశ్లో మళ్లీ సోషల్ మీడియా రంగంలో రాజకీయ గెలుపు-పోరాటాలు రగులుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు...
ఆంధ్రప్రదేశ్లో భావప్రకటన స్వేచ్ఛపై మరోసారి కత్తెర పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరికలకూ వెనుకాడకుండా టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు...