ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా జర్నలిజంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి యూట్యూబ్ చానళ్ల పేరుతో కొంతమంది స్వయంసిద్ధ జర్నలిస్టులు అడ్డగోలుగా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రసంగంలో నోరుజారి, ట్రోలర్స్, మీమర్స్ చేతికి దొరికిపోయారు. "చంద్రన్న ఉన్నంత వరకూ రైతులకు భరోసా లేదు, ఉండదు" అని...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలన శైలిని మార్చుకున్నారా? ప్రజల్లో మరింతగా మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారా? ఇటీవల ఆయన చేపడుతున్న చర్యలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీఎస్డీపీ 8.2 శాతంగా నమోదైందని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆయన సంబరాలు చూస్తుంటే ఆకాశం అందేసినంత సంతోషంగా ఉంది. కానీ...
గతంలో రుషికొండపై ప్రకృతి రమణీయమైన గుట్టను తొలిచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్లు నిర్మిస్తే, నేడు పచ్చ మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,...