ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాలనపై వస్తున్న విమర్శలు, వాటికి ఆధారంగా స్వయంగా...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వినిపించగానే అభివృద్ధి, విజన్, ఐటీ, హైదరాబాద్ వంటి పదాలు వినిపిస్తుంటాయి. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, జాతీయ...
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు తప్పడం లేదన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార కూటమి టి.డి.పి., జనసేన, బి.జె.పి. పై ముఖ్యంగా రాష్ట్ర...
చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు మూసివేయించుకోవచ్చు అన్న వాస్తవాన్ని మరోసారి...
లోకేష్ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి ప్రశ్నించాడని ఆ ఛానెల్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై టీడీపీ బాయ్కాట్ ప్రకటించిన సంగతి...
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఒక రాజకీయ హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని...
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, మంచి ఉపన్యాసకుడిగా ఉన్న పేరు......
ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా...