కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, మంచి ఉపన్యాసకుడిగా ఉన్న పేరు......
ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం నిర్వహించిన యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా...
టీడీపీ అధినేత చంద్రబాబు 'పంథా మార్చుకున్నాను' అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'ఎల్లో మీడియా' ఈ ప్రచారాన్ని బలంగా వినిపిస్తున్నప్పటికీ,...
తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కొందరు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తమ వారసులకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు....
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు ‘పచ్చ’ ముఠాపై, ముఖ్యంగా నిన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ అంశాలపై పచ్చముఠా కుట్రలను...
ప్రపంచ చరిత్రలో ఇంతటి మోసగాడు మరొకరు ఉండరేమో! ఎన్నికల ముందు ప్రజలకు కనకపు సింహాసనాలు, అంతులేని సంపద సృష్టిస్తానని హామీలిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు, ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ యాంకర్ అయిన వెంకటకృష్ణ మరోసారి తన ఛానెల్లో తెలుగుదేశం పార్టీ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్కు దారితీశాయి. ఆయన...
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం...