ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రముఖ రాజకీయ నాయకుడు, న్యాయవాది పొన్నవోలు సుధాకర్...
ఏపీ రహదారుల దుస్థితిపై కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలు పూడ్చే పనులు చేపట్టినప్పటికీ, శాశ్వత రోడ్ల నిర్మాణం...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నీతులు చెబుతూ, మరోవైపు తన అనుకూల మీడియా సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారన్న ఆరోపణలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై...
ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే బెల్ట్ షాపులను సమర్థించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది....
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక కనిపించడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సంఘటన రాష్ట్రంలోని హాస్టళ్లలో...
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ 'తల్లికి వందనం' పథకం విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి, ప్రస్తుతం అడ్డంగా దొరికిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి...
నారా లోకేష్ తన రాజకీయ ప్రవేశంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో మంత్రిగా ఓడిపోవడంతో ప్రత్యర్థులు ఆయనను ఎగతాళి చేశారు. రాజకీయాలకు పనికిరాడని కూడా...
ఖరీదైన వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు...