Top Stories

Tag: TDP

నట బీభత్స ‘బాబు’..

ప్రతి నెల పెన్షన్ పంపిణీ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. "నెలకోసారి పింఛన్ పంచుతూ చంద్రబాబు...

సింగయ్యను అంబులెన్స్ లో చంపేశారు..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని...

డప్పు చేతపట్టిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు పాలనా పనుల్లో తీరిక లేకుండా ఉండగా, మరోవైపు జనంలోకి అడుగుపెట్టి వారి బాధలు తెలుసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఇటీవల ఓ...

వైసీపీ నేతపై టీడీపీ నేతల దాడి

శ్రీ సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రిలో వైసీపీ కార్యకర్త అశోక్‌పై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి...

నిమ్మల గారు.. మహిళలు హ్యాపీనట

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దాన్ని బట్టి చూస్తే, ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి రామానాయుడు గారు చేసిన...

విజనరీ క్లీన్ బౌల్డ్

పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ 'అన్నీ నేనే చేశాను' అనే పద్ధతిలో మాట్లాడుతుంటారు. హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే అభివృద్ధి చేస్తున్నానని జాతీయ...

రఘురామ సీరియస్

ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీ, కలెక్టర్...

జగన్ వస్తే ఇలా.. లోకేష్ వస్తే ఇలా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రజాభావాల ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఉగ్ర స్పందన,...

సూపర్ 6పై ప్రశ్నించరా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబీఎన్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా, జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలపై చేస్తున్న ప్రచారాన్ని ఆయన...

జగన్ వస్తే ఇలా.. లోకేష్ వస్తే ఇలా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే...

మానవత్వం ఉందా?

యోగా దినోత్సవం కోసం ఉత్తరాంధ్ర నుంచి 25 వేల మంది గిరిజన బాలలను విశాఖపట్నానికి తీసుకొచ్చి, కనీసం వసతి సౌకర్యాలు కల్పించకుండా, వారికి సరిపడా తిండి...

వైసీపీలో కొత్త వ్యూహ కర్త

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలోపేతం అవ్వాలని, ప్రజల్లో మళ్లీ విశ్వాసం సంపాదించాలని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే పార్టీ లో...