వైసీపీకి గుడ్బై చెప్పిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన విజయసాయిరెడ్డి… ఇప్పుడు మళ్లీ చురుకుగా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి...
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనే పేరుతో గుడ్డి విధేయత కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీలో...
గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతుల సమస్యలు తెలుసుకుంటూ, పంటల పరిస్థితిని పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం, పరిపాలనపై గర్వంగా వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి సూపర్పవర్ దేశం కూడా తుఫాన్లను...
ఒకప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్లి నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ — ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజలనే దూరం చేసుకున్నారనే...
ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే బెల్ట్ షాపులను సమర్థించడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది....
మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజల ఆశలు...
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఒత్తిడి, బెదిరింపులు, వేధింపులు పెరుగుతున్నాయని బాధితులు...