ఆంధ్రజ్యోతి పత్రిక, న్యూస్ చానెల్స్ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును నేరుగా టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురించడం చర్చకు దారితీస్తోంది....
ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లే అత్యంత పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార విందు కలకలం రేపింది. శ్రీవారి కొండపైనా,...